728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 4 February 2013

మతమార్పిడ్లు దేశ సమగ్రత పై దాడి- కామారెడ్డి జిల్లా లింగంపేట్ శాఖా వర్సికోత్సవం లో శ్రీ వాసు గారు

29-Jan-2013 యోగేశ్వర్ ఖాందేశ్ - రాష్ట్ర చేతన ప్రతినిది - ఇందూరు


ప్రసంగిస్తున్న శ్రీ వాసు గారు 


కామారెడ్డి జిల్లా లింగంపెట్ లో జరిగిన గ్రామా శాఖ వార్సికోత్సవం లో ఇందూరు విభాగ్ ప్రచారక్ శ్రీ వాసు గారు మాట్లాడుతూ క్రైస్తవ మత మర్పిడ్లు దేశ సమగ్రత పై దాడి గా పరిణమించాయని కేవలం ఈ కారణంగా నే ఈశాన్య భారతం ప్రత్యెక దేశాల డిమాండ్లతో అట్టుడుతోందని ఈ పరిణామం చాలా తివ్రమైనదని, దిన్ని అడ్డుకోవడం మన తక్షణ కర్తవ్యమ్ , స్వామీ వివేకానంద 150 వ జయంతోత్సవాల స్పూర్తితో ప్రతి ఒక్కరు మత మర్పుడ్లను అడ్డుకునే దిశగా కంకణ బాద్దులై పనిచేయాలన్నారు . ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది గణవేష్ దారి స్వయంసేవకులు పాల్గొని వివిధ ప్రదర్శాలను ఇచ్చారు ఇవి గ్రామస్తులను అక్కట్టుకున్నాయి . సుమారు 250 మంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మతమార్పిడ్లు దేశ సమగ్రత పై దాడి- కామారెడ్డి జిల్లా లింగంపేట్ శాఖా వర్సికోత్సవం లో శ్రీ వాసు గారు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh