728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 26 March 2013

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యం లో నన్నేల గ్రామం లో హిందూ శక్తి సమ్మేళనం

నన్నేల గ్రామం నుండి : రాష్ట్ర చేతన ప్రతినిధి శ్రీ కిరణ్ గారు
గ్రామ దళిత బస్తీ లో పర్యటిస్తున్న హంపి పీఠాదిపతులవారు  శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి తీర్థ స్వామీ జీ 
స్వామీజీ ప్రవచనం లో ముఖ్యాంశాలు :
  • మనది సనాతన ధర్మం మన ధర్మం సర్వేజనా స్సుకినో భవంతు అని కోరుకుంటుంది . పశు పక్ష్యాదులు జీవ జంతు జాలం సమస్త మానవ సమూహం బాగుండాలని కోరుకుంటాం .
  • ఇలాంటి ధర్మం లో జన్మించడం మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే కారణం 
  • దేవీ దేవతలు పుట్టిన దేశం మనది .మన ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతుల వాళ్ళ మనకు భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఆనందాలు లభిస్తున్నాయి .
  • భూమాత , గోమాత . మన తల్లి మాతృమూర్తి సర్వదా పూజనీయులు .
  • ఇలాంటి మన గొప్ప ధర్మాన్ని సంస్కృతిని కాపాడి ముందు తరాలకు అందించాలి .
ఇట్టి కార్యక్రమం లో గ్రామం నుండి పెద్ద సంఖ్యలో మహిళలు , యువకులు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
అలాగే విభాగ్ సహా సంఘచాలకులు శ్రీ కే.విద్యాసాగర్ రావు గారు, రాం చందర్ రావు , జగన్ మోహన్ రావు గార్లు , ఉమాశంకర్ , విశ్వనాథ్ గార్లు ( ధర్మ జాగరణ్ సమితి ), vhp జిల్లా అధ్యక్షులు భగవాన్ రావు , కిరణ్కుమార్ గార్లు , జిల్లా ప్రచారక్ గంగారాం గారు , ప్రశాంత్ , రమాకాంత్ , కమలాకర్ గార్లు పాల్గొన్నారు .
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యం లో నన్నేల గ్రామం లో హిందూ శక్తి సమ్మేళనం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh