728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 30 August 2013
"సేతు సముద్రం ప్రాజెక్టు పై ప్రభుత్వ నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది , మేము దీనిని వ్యతిరేకిస్తాం ": విహిప చీఫ్ ప్రవీణ్ తోడాడియా

"సేతు సముద్రం ప్రాజెక్టు పై ప్రభుత్వ నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది , మేము దీనిని వ్యతిరేకిస్తాం ": విహిప చీఫ్ ప్రవీణ్ తోడాడియా

" దేశం లోని హిందువులు అయోధ్య శ్రీ రామ మందిరం విషయం  అడిగితే , ప్రభుత్వానికి ఈ అంశం సుప్రీం కోర్టు లో ఉందన్న విషయం గుర్తొస్తుంది , అదే ...
కొనసాగుతున్న విహిప అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర , మహంత్ శ్యాం సుందర్ దాస్ సహా పలువురు ధర్మాచార్యుల అరెస్టు

కొనసాగుతున్న విహిప అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర , మహంత్ శ్యాం సుందర్ దాస్ సహా పలువురు ధర్మాచార్యుల అరెస్టు

 " ప్రభుత్వ అక్రమ నిషేదాన్ని కుడా దాటుకుని అయోధ్య జి 84-కోసి పరికరం యాత్ర కొనసాగుతుంది , ఈ రోజు అయోధ్య లో మహంత్ శ్యాం సుందర్ దాస్ , మహం...
Thursday, 29 August 2013
నా పై అక్రమ కేసు వెనుక సోనియా, రాహుల్ హస్తం : అసారాం బాపు

నా పై అక్రమ కేసు వెనుక సోనియా, రాహుల్ హస్తం : అసారాం బాపు

గత నాలుగున్నర ఏళ్లుగా మత మార్పిడ్ల వెనుక ఉన్న వారికి మద్దతు లభిస్తుంది . మేడమ్ , ఆమే కుమారుడి కారణంగానే ఇదంతా జరుగుతుంది     భోపాల్, ఆగస్టు ...
no image

విశ్లేషనాత్మక వ్యాసం : విదేశీయ సంస్థలకు ' ఆహార భద్రత '. - హెబ్బార్ నాగేశ్వర్ రావు

వ్యవసాయ క్షేత్రాలలోకి చొరబడిన ‘బహుళ జాతీయ వాణిజ్య మారీచ మృగం’ అంకురాలను ఆరగిస్తుండడం లోక్‌సభ సోమవారం రాత్రి ఆమోదించిన ఆహార భద్రతా వ్యవస్థకు ...
భత్కల్ చిక్కాడు !

భత్కల్ చిక్కాడు !

న్యూఢిల్లీ, ఆగస్టు 29: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్లతో పాటుగా దేశంలోని పలు నగరాల్లో 40కి పైగా పేలుళ్లలో నిందితుడు, నిషేధిత ఉగ్ర...
Monday, 26 August 2013
వెల్లువెత్తిన హిందూ ప్రభంజనం : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా ధర్నాలు , నిరసనలు

వెల్లువెత్తిన హిందూ ప్రభంజనం : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా ధర్నాలు , నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విహిప నేతృత్వం లో  హిందూ సమాజం, రాష్ట్రం లోని అన్ని జిల్లాల ముఖ్య పరిపాలన కార్యాలయ ముందు ధర్నా...
పోటో : 84-కోసి యాత్ర పై నిషేధం నేపధ్యంలో ఒక సాధువు పై ప్రభుత్వ దౌర్జన్యం

పోటో : 84-కోసి యాత్ర పై నిషేధం నేపధ్యంలో ఒక సాధువు పై ప్రభుత్వ దౌర్జన్యం

విహిప చేపట్టిన 84 కోసి పరిక్రమ యాత్ర పై నిషేధం నేపధ్యంలో , ఒక సాధువు పై దౌర్జన్యం చేస్తున్న దృశ్యం  , Source: Facebook Photo 
no image

' ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల మౌలిక హక్కులను కాలరస్తుంది ' - లోకసభ లో ధ్వజమెత్తిన స్వామి యోగి అధిత్యనాథ్

యుపి లో హిందువుల రాజ్యాంగబడ్డ హక్కులకు భంగం కలుగుతుంది  200 మంది సాధువులను అరెస్టు చేయడం భాదాకరం  84-కోసి పరిక్రమ గత వెయ్యి సంవత్సరాల నుండి ...
Sunday, 25 August 2013
no image

విహెచ్‌పి అయోధ్య 84-కోసి పరిక్రమ యాత్ర పై యుపి సర్కార్ కొరడా - అయిన ప్రారంభమయిన యాత్ర

తొగాడియ , సింఘాల్ జీ లతోపాటు 500 లకు పైగా సాధువుల అరెస్టు  తీవ్ర నిర్భందాన్ని కూడా దాటుకుని ప్రారంభమైన యాత్ర   సాదువులపై నిర్భందానికి వ్యతిర...
no image

అవసాన దశలో ఆర్థిక వ్యవస్థ - మాన్య శ్రీ మోహన్ జి భాగవత్

ఇండోర్ (మధ్యప్రదేశ్), ఆగస్టు 25: రూపాయితో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా అవసాన దశలో (వెంటిలేటర్‌పై) ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస...
Saturday, 24 August 2013
no image

"అయోధ్య పరిక్రమ కేవలం సాధువుల ధార్మిక యాత్ర మాత్రమె ! ఆందోళన కార్యక్రమం కాదు" - శాంతికై విశ్వ హిందు పరిషద్ విజ్ఞప్తి

' అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర కేవలం సాధువుల ధార్మిక పాదయాత్ర మాత్రమె , నిరసన లేదా రాజకీయ కార్యక్రమం కాదు' - స్పష్టం చేసిన విశ్వ హిం...
Friday, 23 August 2013
విశ్వ హిందు పరిషద్ 84 - కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నేపధ్యంలో వేడెక్కుతున్న ‘అయోధ్య’

విశ్వ హిందు పరిషద్ 84 - కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నేపధ్యంలో వేడెక్కుతున్న ‘అయోధ్య’

మాన్య అశోక్ సింఘాల్ జి గృహ నిర్భందం  70 మంది పదదికారుల పై వారెంట్లు జారి  ఎక్కడిక్కడ నిర్భందాలు , అరెస్టులు  పార మిలటరీ దళాలతో భద్రత కట్టుది...
no image

అయోధ్య మార్గమధ్యంలో 50 మంది రాజస్థాన్ ధర్మాచార్యుల అరెస్టు

ఆగ్రా :  విశ్వ హిందు పరిషద్ నిర్వహించతలపెట్టిన 84 కోసి అయోధ్య పరిక్రమ యాత్ర లో పాల్గొనడానికి బస్సు ద్వారా బయలిదేరిన 50 మంది  ధర్మాచార్యులను...
Thursday, 22 August 2013
no image

కరీనగర్ జిల్లా ఎర్దండి లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రవిష్కరణ

కరీనగర్ జిల్లా , ఎర్దండి : కరీనగర్ జిల్లా , వీర పట్టణం మండలం , ఎర్దండి గ్రామం లో తేది 20/08/2013 నాడు గ్రామంలోని డైనమిక్ యుత్ యువజన సంఘం ఆధ...
దేశ ఆర్థికాభివృద్ధికి గోవే ఆధారం - కర్నూల్ ' గో - సేవకుల ' సమ్మేళనం లో శ్రీ యాదగిరి రావు

దేశ ఆర్థికాభివృద్ధికి గోవే ఆధారం - కర్నూల్ ' గో - సేవకుల ' సమ్మేళనం లో శ్రీ యాదగిరి రావు

కర్నూల్ :  శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాల ఆధ్వర్యంలో తేది 18/08/2013 నాడు కర్నూల్ పట్టణం  లోని శ్రీ లలిత కళా సమితి ప్రాంగణం లో మొట్ట మొదటి ...
Tuesday, 20 August 2013
Monday, 19 August 2013
Sunday, 18 August 2013
పాలకుర్తి లో వరంగల్ ఆంచల్ జనహిత ఏకల్ విద్యాలయ అభ్యసవర్గ

పాలకుర్తి లో వరంగల్ ఆంచల్ జనహిత ఏకల్ విద్యాలయ అభ్యసవర్గ

పాలకుర్తి వరంగల్ :   జనహిత ఏకల్ విద్యాలయ సమితి ఆంద్ర ప్రదేశ్ వరంగల్ ఆంచల్ అభ్యాస వర్గ తేది  09 / 08 / 2013 నుండి తేది  14/ 08 / 2013 వరకు పా...
మిత్యాతాండా (నల్గొండ) లో 85 కుటుంబాల నుండి 445 మంది క్రైస్తవం నుండి తిరిగి హిందూ ధర్మ స్వీకరణ

మిత్యాతాండా (నల్గొండ) లో 85 కుటుంబాల నుండి 445 మంది క్రైస్తవం నుండి తిరిగి హిందూ ధర్మ స్వీకరణ

తేది 15/08/2013, నల్గొండ జిల్లా , అడవిదేవరపల్లి మండలము : శ్రీ బాలు స్వామీ , శ్రీ ఉపేందర్ ల సంయుక్త ఆధ్వర్యంలో   నల్గొండ జిల్లా అడవిదేవర పల్ల...
Saturday, 17 August 2013
శ్రీ హరి సత్సంగ్ సమితి ఆధ్వర్యంలో " శ్రీ శైలం - మంత్రాలయం" శ్రీ రామ మందిర రథ యాత్ర ప్రారంభం

శ్రీ హరి సత్సంగ్ సమితి ఆధ్వర్యంలో " శ్రీ శైలం - మంత్రాలయం" శ్రీ రామ మందిర రథ యాత్ర ప్రారంభం

కర్నూల్ జిల్లా :  విశ్వ హిందు పరిషద్ కేంద్రియా ప్రభంద సమితి సమావేశాలలో నిర్ణయించిన శ్రీ రామ జన్మ భూమి పరాక్రమ యాత్ర సన్నాహకంగా ప్రముఖ పుణ్య ...
Monday, 12 August 2013
no image

నవ భారత యువ భేరి - దృశ్య మాలిక

ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం కాషాయవర్ణమైంది. ‘యువభేరి’కి యువత హోరెత్తింది. వెల్లువలా తరలివచ్చిన జనంతో స్టేడియం కిక్కిరిసింది. ఆదివా...
Sunday, 11 August 2013
no image

ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న యుపిఏ: నవ భారత యువ భేరి లో మోడీ ధ్వజం

హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో నవభారత యువభేరీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మోడీ హైదరాబాద్: యుపిఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని  బీజే...