న్యూ డిల్లి : పాకిస్తాన్ జిహాది తీవ్రవాది , ముంబాయి దాడుల పాత్రధారి " అమీర్ అజ్మల్ కసబ్ " ఉరి ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వాగతించింది , ఇలాగే మిగిలిన తీవ్రవాదుల విషయంలో కూడా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరింది తేది 21/11/2012 నాడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల్ భారతీయ ప్రచార ప్రముక్ శ్రీ మన్మోహన్ వైద్య గారు ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసారు
The press Statement as Follows:
0 comments:
Post a Comment